కాత్యాయనీ రూపంలో సరస్వతీ మాత

నిర్మల్‌ జిల్లా బాసర ఆలయంలోని సరస్వతీ దేవి దసరా వేడుకల్లో భాగంగా ఆరో రోజైన శనివారం కాత్యాయనీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.

Published : 02 Oct 2022 04:38 IST

నిర్మల్‌ జిల్లా బాసర ఆలయంలోని సరస్వతీ దేవి దసరా వేడుకల్లో భాగంగా ఆరో రోజైన శనివారం కాత్యాయనీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని సరస్వతీ మాతను దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయం సందడిగా మారింది.

- న్యూస్‌టుడే, బాసర(ముథోల్‌)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని