చలిలోనూ జ్వలిస్తున్న లక్ష్యం

హైదరాబాద్‌లోని క్రీడా మైదానాలు, స్టేడియాలు కొన్ని రోజులుగా యువతతో కిక్కిరిసిపోతున్నాయి.

Published : 02 Dec 2022 04:00 IST

హైదరాబాద్‌లోని క్రీడా మైదానాలు, స్టేడియాలు కొన్ని రోజులుగా యువతతో కిక్కిరిసిపోతున్నాయి. ఎముకలు కొరికే చలిని లెక్క చేయకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో కసరత్తులు చేస్తున్నారు. ఎస్సై, కానిస్టేబుల్‌ రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ సత్తా చాటి ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో చెమటోడ్చుతున్నారు. గురువారం వేకువజామున 5 నుంచి ఉదయం 8 గంటల మధ్య ఉస్మానియా వర్సిటీ సి గ్రౌండ్స్‌లో కనిపించిన దృశ్యాలివి.

ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని