రీజినల్ పాస్పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు
పాస్పోర్టుల కోసం పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రీజినల్ పాస్పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్టు కార్యాలయం ప్రకటించింది.
ప్రయోగాత్మకంగా రోజూ 40 అపాయింట్మెంట్లు
ఈనాడు, హైదరాబాద్: పాస్పోర్టుల కోసం పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని రీజినల్ పాస్పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు సికింద్రాబాద్లోని రీజినల్ పాస్పోర్టు కార్యాలయం ప్రకటించింది. ఇతర పాస్పోర్టు సేవా కేంద్రాలతోపాటు ఇక్కడా సాధారణ అపాయింట్మెంట్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు ప్రధాన కార్యాలయంలో ప్రీపోన్మెంట్ అభ్యర్థనలు మాత్రమే పరిశీలించేవారని, పన్నెండేళ్ల తర్వాత మరోసారి పాస్పోర్టుల మంజూరు ప్రక్రియ ప్రారంభమైందని ఆర్పీవో దాసరి బాలయ్య తెలిపారు. సోమవారం నుంచి బుధవారం వరకు ప్రయోగాత్మకంగా రోజూ 40 సాధారణ అపాయింట్మెంట్లు మంజూరు చేస్తామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్లో ప్రభాస్తో పాటు ఆ స్టార్ హీరోయిన్!
-
Congress-CPI: కాంగ్రెస్-సీపీఐ పొత్తు.. చర్చలు కొనసాగుతున్నాయ్: చాడ వెంకట్రెడ్డి
-
Amazon: గ్రేట్ ఇండియన్ సేల్కు అమెజాన్ రెడీ.. వీటిపైనే డీల్స్!
-
YouTuber: మెట్రోలో టికెట్ లేకుండా ప్రయాణం.. యూట్యూబర్పై నెటిజన్ల ఫైర్!
-
TSPSC: పోటీపరీక్షల నిర్వహణపై అనుమానాలున్నాయ్!.. విపక్షాల మండిపాటు
-
అలాంటి పోలీసు చిత్రాలు డేంజర్: బాంబే హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు