Independence Day: తిరంగాతో మురిసిన తిమ్మాపూర్‌!

‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవంలో భాగంగా ఇంటింటా త్రివర్ణ పతాకం(హర్‌ ఘర్‌ తిరంగా) ఎగురవేయాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుతో ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం తిమ్మాపూర్‌ గిరిజన గ్రామంలోని గిరిజనులు తమ ఇళ్లపై జాతీయజెండాను ఎగురవేసి దేశభక్తి చాటుకుంటున్నారు.

Updated : 15 Aug 2023 09:00 IST

ఈనాడు, ఆదిలాబాద్‌, - సిరికొండ, న్యూస్‌టుడే: ‘ఆజాదీ కా అమృత్‌’ మహోత్సవంలో భాగంగా ఇంటింటా త్రివర్ణ పతాకం(హర్‌ ఘర్‌ తిరంగా) ఎగురవేయాలన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుతో ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం తిమ్మాపూర్‌ గిరిజన గ్రామంలోని గిరిజనులు తమ ఇళ్లపై జాతీయజెండాను ఎగురవేసి దేశభక్తి చాటుకుంటున్నారు. ఈ గిరిజన గ్రామంలో 56 ఇళ్లు ఉండగా.. ప్రతి ఇంటిపైనా ఇలా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని