Fire accident: ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం
ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మంగపేట వద్ద అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు మంగపేట మండలంలోని శనిగకుంట గ్రామంలోకి ప్రవేశించాయి. ఈ ప్రమాదంలో 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Published : 28 Apr 2022 21:51 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?