Fire accident: ములుగు జిల్లాలో అగ్ని ప్రమాదం.. 40 ఇళ్లు దగ్ధం
ములుగు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని మంగపేట వద్ద అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు మంగపేట మండలంలోని శనిగకుంట గ్రామంలోకి ప్రవేశించాయి. ఈ ప్రమాదంలో 40 ఇళ్లు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Published : 28 Apr 2022 21:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..