Balakrishna: తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్‌ నిలిచిపోయారు: బాలకృష్ణ

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వచ్చిన బాలకృష్ణ ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

Published : 28 May 2022 10:47 IST

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిమ్మకూరు వచ్చిన బాలకృష్ణ ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. తెలుగు వారి గుండెల్లో ఎన్టీఆర్‌ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.

Tags :

మరిన్ని