NTR: సినిమా పట్ల ఓ మనిషికి ఇంత తాపత్రయం ఉంటుందా?: ఎన్టీఆర్
సినిమా పట్ల ఓ మనిషికి ఇంత తాపత్రయం ఉంటుందా?అనేది దర్శకుడు రాజేంద్రను చూశాకే తెలిసిందని నటుడు ఎన్టీఆర్ కొనియాడారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అమిగోస్’. ఈ నెల 10న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడారు. ‘‘దర్శకుడు రాజేంద్ర ఇంజినీరింగ్ చేశారు. వాళ్ల అమ్మానాన్న ఉద్యోగం చేసుకోవచ్చు కదరా అంటే.. నేను ఓ సినిమా తెరకెక్కించాకే తిరిగి ఇంటికొస్తానని చెప్పారు. కానీ, సినిమా మొదలయ్యే లోపు వాళ్లమ్మ, పూర్తయ్యే లోపు తండ్రి కాలం చేశారు. సినిమా పట్ల ఓ మనిషికి ఇంత తాపత్రయం ఉంటుందా? అనేది రాజేంద్రను చూశాకే తెలిసింది’’ అన్నారు ఎన్టీఆర్.
Published : 06 Feb 2023 16:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్