Prakash Raj: గర్వించే సందర్భమిది.. ఇండస్ట్రీలో అందరూ కలిసి రారెందుకు?: ప్రకాశ్ రాజ్
టాలీవుడ్లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వించాల్సిన క్షణాలు అని నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) అన్నారు. కానీ, ఇలాంటి సందర్భంలో చిత్ర పరిశ్రమలో అందరూ కలిసి రారెందుకని ఆయన ప్రశ్నించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు జాతీయ చలన చిత్ర అవార్డులు (National Film Awards) అందుకున్న నేపథ్యంలో.. వారి కోసం నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ పార్టీ ఇచ్చింది. శనివారం రాత్రి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో అతిథిగా నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొని మట్లాడారు.
Updated : 22 Oct 2023 14:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!