Tirumala: తిరుమల శ్రీవారి సేవలో సినీ నటులు మంచు విష్ణు, విశ్వక్ సేన్‌

తిరుమల శ్రీవారిని సినీ నటులు మంచు విష్ణు, విశ్వక్ సేన్‌లు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

Published : 20 Mar 2023 13:19 IST

తిరుమల శ్రీవారిని సినీ నటులు మంచు విష్ణు, విశ్వక్ సేన్‌లు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. వీరికి తితిదే ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను వారికి అందజేశారు.

Tags :

మరిన్ని