Nara Lokesh: సీమ ప్రజల కన్నీళ్లు తుడుస్తా..!: నారా లోకేశ్
119 రోజుల పాదయాత్రలో చూసిన, ప్రజల నుంచి విన్న కష్టాలకు పరిష్కార మార్గమే సీమ డిక్లరేషన్ అని.. నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. కడపలో సీమ డిక్లరేషన్ ప్రకటించిన ఆయన.. రాయలసీమ సర్వతోముఖాభివృద్దికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీమ ప్రజల కన్నీళ్లను తుడిచి దేశంలోనే అగ్రభాగాన నిలబెడతామని భరోసా ఇచ్చారు.
Published : 08 Jun 2023 10:16 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్