ఓ ఇంటర్న్ కథ.. ఆకట్టుకునేలా ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్’ టీజర్
హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘అర్థమయ్యిందా అరుణ్ కుమార్ (Ardham Ayinda Arun Kumar)’. ఓటీటీ ‘ఆహా’ వేదికగా జూన్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్న్షిఫ్ ఉద్యోగిగా చేరిన అరుణ్ కుమార్ చుట్టూ ఈ సిరీస్ సాగనున్నట్లు.. టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది.
Updated : 09 Jun 2023 20:30 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!