Karthikeya 2: థియేటర్లు హౌజ్‌ఫుల్‌ ఉండటంతో పక్క జిల్లాలకు వచ్చి ‘కార్తికేయ 2’ చూస్తున్నారు: నిఖిల్

నిఖిల్‌ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ 2’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సత్య, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పంచుకున్న విశేషాలు మీకోసం. 

Published : 18 Aug 2022 16:26 IST

నిఖిల్‌ హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం ‘కార్తికేయ 2’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాస్‌ రెడ్డి, సత్య, వైవా హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం పంచుకున్న విశేషాలు మీకోసం. 

Tags :

మరిన్ని