YSRCP: ప్రైవేటు గోదాముల్లో తనిఖీలు.. భారీగా బయటపడ్డ వైకాపా ప్రచార సామగ్రి
రేణిగుంట సమీపంలో భారీగా వైకాపా ప్రచార సామగ్రి బయటపడింది. వైకాపా ప్రచార సామగ్రి భారీగా ఉందని ఫిర్యాదు అందడంతో.. రేణిగుంట విమానాశ్రయం పాత మార్గంలోని ఓ ప్రైవేట్ గోదాము, తిరుపతి- శ్రీకాళహస్తి మార్గంలోని మరో గోదాములో ఆర్డీవో రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. లభ్యమైన వస్తువులను వైకాపాకు సంబంధించిన ప్రచార సామగ్రిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు. వాటిని సంబంధిత అభ్యర్థి, పార్టీ ఖాతాలో జమ చేయనున్నట్టు చెప్పారు. తనిఖీల అనంతరం ఎలక్షన్ కమిషన్కు నివేదిక పంపిస్తామన్నారు.
Published : 27 Mar 2024 22:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్