AP News: పరిశ్రమలకు ఐదేళ్లలో చుక్కలు చూపిన జగన్‌ సర్కారు

2019 ఎన్నికల  మేనిఫెస్టోలో రాయితీలని ఆశపెట్టిన జగన్ గద్దెనెక్కాక రాచిరంపాన పెట్టారు. గతంలో కొన్న భూములకూ ధరలు పెంచి మళ్లీ డబ్బులు కట్టమన్నారు. జగన్  ఛార్జీల లాఠీఛార్జీని తట్టుకోలేక పరిశ్రమలు కాస్తా పక్క రాష్ట్రాల బాటపట్టాయి.

Published : 27 Apr 2024 13:00 IST

ప్రపంచంలో అగ్రరాజ్యం నుంచి పేద దేశాల వరకూ ఏ ప్రభుత్వమైనా పరిశ్రమల్ని  ప్రోత్సహిస్తుంది. ప్రజలకు ఉపాధి లభిస్తుందనే లక్ష్యంతో రాయితీలు కల్పించి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తాయి. ఈ విషయంలో వైకాపా సర్కార్ తీరే వేరు. 2019 ఎన్నికల  మేనిఫెస్టోలో రాయితీలని ఆశపెట్టిన జగన్ గద్దెనెక్కాక రాచిరంపాన పెట్టారు. గతంలో కొన్న భూములకూ ధరలు పెంచి మళ్లీ డబ్బులు కట్టమన్నారు. జగన్  ఛార్జీల లాఠీఛార్జీని తట్టుకోలేక పరిశ్రమలు కాస్తా పక్క రాష్ట్రాల బాటపట్టాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు