China: ఫిలిప్పీన్స్ బోటుపై జల ఫిరంగులతో చైనా దాడి!
సరిహద్దు దేశాలతో దురుసుగా ప్రవర్తించే చైనా.. మరోసారి అలాంటి దుష్ట చర్యలకే ఉపక్రమించింది. దక్షిణ చైనా సముద్రంలో రెండు డ్రాగన్ కోస్టుగార్డు నౌకలు.. ఫిలిప్పీన్స్కు చెందిన ఓ చిన్న చెక్క బోటుపై జల ఫిరంగులను ప్రయోగించాయి. అత్యంత ఒత్తిడితో నీటిని వెదజల్లడంతో.. ఫిలిప్పీన్స్ బోటు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిసింది.
Updated : 23 Mar 2024 15:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పింఛను లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి