Chiranjeevi: కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన చిరంజీవి

ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు మాతృమూర్తి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి మహేశ్‌ నివాసానికి వెళ్లారు. ఆయనను, కృష్ణను పరామర్శించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, శ్యాంప్రసాద్‌ రెడ్డి తదితరులు కూడా కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. 

Published : 29 Sep 2022 16:20 IST

ప్రముఖ సినీనటుడు మహేశ్‌బాబు మాతృమూర్తి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి బుధవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి మహేశ్‌ నివాసానికి వెళ్లారు. ఆయనను, కృష్ణను పరామర్శించారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సినీ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ, శ్యాంప్రసాద్‌ రెడ్డి తదితరులు కూడా కృష్ణ కుటుంబాన్ని పరామర్శించారు. 

Tags :

మరిన్ని