Kangana Ranaut: ఇందిరాగాంధీ పాత్రలో కంగన.. ‘ఎమర్జెన్సీ’ విడుదల ఎప్పుడంటే?
హైదరాబాద్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’ (Emergency). శనివారం ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. నవంబరు 24న ‘ఎమెర్జెన్సీ’ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. కంగనా రనౌత్ ఈ చిత్రంలో భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీగా కనిపించనున్నారు. 1975 నుంచి 1977 వరకు దేశంలో విధించిన ‘అత్యవసర పరిస్థితి’ని భారత రాజకీయ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా చెబుతుంటారు. ఆ ఇతివృత్తంతో ‘ఎమర్జెన్సీ’ తెరకెక్కించారు.
Published : 24 Jun 2023 15:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ఘోర ప్రదర్శన.. అత్యంత కన్ఫ్యూజ్డ్ టీమ్ ఇదేనేమో : గ్రేమ్ స్మిత్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఎయిరిండియా కొత్త బ్యాగేజీ రూల్స్.. ఫ్రీ బ్యాగేజీ పరిమితి తగ్గింపు
-
‘డైరెక్టర్స్ డే’ ఈవెంట్ తేదీ మార్పు.. కొత్త డేట్ ఎప్పుడంటే!
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ