Gautam Gambhir: తిరుమల శ్రీవారి సేవలో మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్

తిరుమల శ్రీవారిని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్ (Gautam Gambhir) దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

Updated : 09 Mar 2024 15:00 IST

తిరుమల శ్రీవారిని టీమ్‌ ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్ (Gautam Gambhir) దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

Tags :

మరిన్ని