Sports: శంషాబాద్ విమానాశ్రయంలో బాక్సర్ నిఖత్ జరీన్కు ఘన స్వాగతం
శంషాబాద్ విమానాశ్రయంలో బాక్సర్ నిఖత్ జరీన్కు ఘన స్వాగతం లభించింది. తెలంగాణ క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిఖత్తో పాటు షూటర్ ఇషా సింగ్, ఫుట్బాల్ ప్లేయర్ సౌమ్యకు మంత్రులు శ్రీనివాస్గౌడ్, ప్రశాంత్రెడ్డి స్వాగతం పలికారు. ఇటీవల ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ సాధించిన నిఖత్ 52 కిలోల విభాగంలో నిజామాబాద్కు చెందిన నిఖిత స్వర్ణం గెలుచుకున్నారు.
Published : 27 May 2022 17:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!