RSWS టైటిల్‌ ఇండియాదే.. మ్యాచ్‌ హైలైట్స్‌ ఇవిగో..!

గువహటి: రోడ్‌ భద్రత సిరీస్‌ టీ20 టోర్నీలో ఇండియా లెజెండ్స్‌ విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇండియా 33 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మొదట నమన్‌ ఓజా (108 నాటౌట్‌) మెరుపు సెంచరీ చేయడంతో భారత్‌ 6 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లంక 18.5 ఓవర్లల్లో 162 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.. 

Published : 02 Oct 2022 16:41 IST

గువహటి: రోడ్‌ భద్రత సిరీస్‌ టీ20 టోర్నీలో ఇండియా లెజెండ్స్‌ విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇండియా 33 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మొదట నమన్‌ ఓజా (108 నాటౌట్‌) మెరుపు సెంచరీ చేయడంతో భారత్‌ 6 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లంక 18.5 ఓవర్లల్లో 162 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.. 

Tags :

మరిన్ని