RSWS టైటిల్ ఇండియాదే.. మ్యాచ్ హైలైట్స్ ఇవిగో..!
గువహటి: రోడ్ భద్రత సిరీస్ టీ20 టోర్నీలో ఇండియా లెజెండ్స్ విజేతగా నిలిచింది. శనివారం రాత్రి జరిగిన ఫైనల్లో ఇండియా 33 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మొదట నమన్ ఓజా (108 నాటౌట్) మెరుపు సెంచరీ చేయడంతో భారత్ 6 వికెట్లకు 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం లంక 18.5 ఓవర్లల్లో 162 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ హైలైట్స్పై మీరూ ఓ లుక్కేయండి..
Published : 02 Oct 2022 16:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!