IND vs ENG : అదరగొట్టిన రోహిత్ సేన.. తొలి టీ20 హైలైట్స్
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 198/8 స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 148 పరుగులకే ఆలౌటైంది. దీంతో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్.. మూడు టీ20ల సిరీస్లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో తొలి టీ20 మ్యాచ్ హైలైట్స్ చూసేయండి..
Published : 08 Jul 2022 08:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి: కేంద్రానికి హైకోర్టు ఆదేశం