IND vs ENG : అదరగొట్టిన రోహిత్ సేన.. తొలి టీ20 హైలైట్స్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 198/8 స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 148 పరుగులకే ఆలౌటైంది. దీంతో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్‌.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో తొలి టీ20 మ్యాచ్‌ హైలైట్స్‌ చూసేయండి.. 

Published : 08 Jul 2022 08:55 IST

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 198/8 స్కోరు చేసింది. అనంతరం ఇంగ్లాండ్ 148 పరుగులకే ఆలౌటైంది. దీంతో 50 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్‌.. మూడు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో తొలి టీ20 మ్యాచ్‌ హైలైట్స్‌ చూసేయండి.. 

Tags :

మరిన్ని