PV Sindhu: ప్రతి విద్యార్థి చదువులతో సమానంగా క్రీడల్లో పాల్గొనాలి: పీవీ సింధు
ఓటమి నుంచే పాఠాలు నేర్చుకుని విజయాన్ని సొంతం చేసుకోవాలని, అది నిరంతర కృషితోనే సాధ్యమవుతోందని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu)పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కంకోల్లోని 'వాక్స్ జెన్ యానివర్సిటీ'లో ఇండోర్ స్టేడియాన్ని ఆమె ప్రారంభించారు. అక్కడి క్రీడాకారులతో కొద్దిసేపు ఆటలాడారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువులతో సమానంగా క్రీడలపై మక్కువ చూపాలని సూచించారు.
Published : 15 Aug 2023 13:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్