IT Raids: వ్యాపారి ఇళ్లల్లో నోట్ల గుట్టలు.. లెక్కించడానికే 13 గంటలు!
ఆదాయపు పన్ను శాఖ అధికారులు మహారాష్ట్రలో భారీగా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. రూ.వంద కోట్ల బినామీ ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో రూ.56 కోట్ల నగదు, 32 కిలోల బంగారం, వజ్రాలు, ఆస్తి పత్రాలు ఉన్నట్లు వివరించారు. పట్టుబడిన నగదును లెక్కించడానికి 13 గంటల సమయం పట్టినట్లు ఆదాయపు పన్ను శాఖ అధికారులు తెలిపారు.
Published : 11 Aug 2022 13:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?