Mahesh Babu: తండ్రి అస్థికలను కృష్ణా నదిలో కలిపిన మహేశ్‌బాబు

సినీ నటుడు మహేశ్‌​బాబు.. తన తండ్రి సూపర్​స్టార్ కృష్ణ అస్థికలను ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మహేశ్‌బాబు.. భారీ బందోబస్తు మధ్య విజయవాడలోని దుర్గాఘాట్‌కు వెళ్లారు. మహేశ్‌ వెంట ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు, దర్శకుడు త్రివిక్రమ్, హీరో సుధీర్​బాబు ఉన్నారు.

Updated : 21 Nov 2022 20:25 IST

సినీ నటుడు మహేశ్‌​బాబు.. తన తండ్రి సూపర్​స్టార్ కృష్ణ అస్థికలను ఉండవల్లి వద్ద కృష్ణానదిలో కలిపారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మహేశ్‌బాబు.. భారీ బందోబస్తు మధ్య విజయవాడలోని దుర్గాఘాట్‌కు వెళ్లారు. మహేశ్‌ వెంట ఎంపీ గల్లా జయదేవ్, కృష్ణ తమ్ముడు ఆదిశేషగిరిరావు, దర్శకుడు త్రివిక్రమ్, హీరో సుధీర్​బాబు ఉన్నారు.

Tags :

మరిన్ని