Mahesh Babu: ‘యానిమల్‌’ ట్రైలర్‌ చూసి మెంటల్‌ వచ్చింది: మహేశ్‌బాబు

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు మహేశ్‌బాబు (Mahesh Babu) ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్‌బాబు.. యానిమల్‌ ట్రైలర్‌ చూసి మెంటల్‌ వచ్చిందన్నారు. తాను రణ్‌బీర్‌కు చాలా పెద్ద అభిమానినని తెలిపారు.

Published : 28 Nov 2023 16:38 IST

రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్‌ రెడ్డి వంగా రూపొందించిన పాన్‌ ఇండియా చిత్రం ‘యానిమల్‌’ (Animal). ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు మహేశ్‌బాబు (Mahesh Babu) ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్‌బాబు.. యానిమల్‌ ట్రైలర్‌ చూసి మెంటల్‌ వచ్చిందన్నారు. తాను రణ్‌బీర్‌కు చాలా పెద్ద అభిమానినని తెలిపారు.

Tags :

మరిన్ని