Mahesh Babu: ‘యానిమల్’ ట్రైలర్ చూసి మెంటల్ వచ్చింది: మహేశ్బాబు
రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor) కథానాయకుడిగా సందీప్ రెడ్డి వంగా రూపొందించిన పాన్ ఇండియా చిత్రం ‘యానిమల్’ (Animal). ఈ సినిమా డిసెంబరు 1న విడుదల కానుంది. సోమవారం ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు రాజమౌళి, కథానాయకుడు మహేశ్బాబు (Mahesh Babu) ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహేశ్బాబు.. యానిమల్ ట్రైలర్ చూసి మెంటల్ వచ్చిందన్నారు. తాను రణ్బీర్కు చాలా పెద్ద అభిమానినని తెలిపారు.
Published : 28 Nov 2023 16:38 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!