Manchu Manoj: కర్నూలులో మంచు మనోజ్ దంపతుల సందడి..!
నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) దంపతులు ఆదివారం ఉదయం కర్నూలులో సందడి చేశారు. వివాహం తర్వాత మొదటిసారి భూమా మౌనికా రెడ్డి(Mounika Reddy) తాత మాజీ మంత్రి ఎస్వీ.సుబ్బారెడ్డిని కలిసేందుకు వెళ్లారు. వీరితోపాటు తెలంగాణ రాష్ట్రం తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఉన్నారు. కర్నూలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఇంట్లో అల్పాహారం అనంతరం కర్నూలు నుంచి ఆళ్ళగడ్డకు తిరిగి వెళ్లారు.
Published : 05 Mar 2023 12:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిద్రపోయిన స్టేషన్ మాస్టర్.. నిలిచిపోయిన ఎక్స్ప్రెస్ రైలు!
-
రష్యా వాంటెడ్ లిస్ట్లో జెలెన్స్కీ..!
-
దంచికొట్టిన డుప్లెసిస్, కోహ్లీ.. గుజరాత్పై బెంగళూరు విజయం
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM