Under water Metro: దేశంలో తొలిసారిగా అండర్ వాటర్ మెట్రో.. ఎక్కడో తెలుసా?
భారత్లో మెట్రో (Metro) రైలు ప్రస్థానం మరో మైలురాయికి చేరింది. దేశంలో మెట్రో (Kolkata) సేవలు అందుబాటులోకి తెచ్చిన తొలి నగరంగా గుర్తింపు పొందిన కోల్కతా.. తన చరిత్ర పుస్తకాల్లో మరొక పేజీని లిఖించుకుంది. దేశంలో నీటి అడుగున తొలి మెట్రో రైలు (Under water Metro) పశ్చిమబెంగాల్ లో పరుగులు పెట్టింది. అండర్ వాటర్ మెట్రో వ్యవస్థను తొలిసారి కోల్కతా మెట్రో విజయవంతంగా పరీక్షించింది.
Updated : 13 Apr 2023 17:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్