Ponguleti: భారాస ప్రభుత్వం ధరణితో విధ్వంసం సృష్టించింది: మంత్రి పొంగులేటి

గత ప్రభుత్వం ధరణితో ఎంతో విధ్వంసం సృష్టించిందని.. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో చెప్పినట్లు రెవెన్యూ లొసుగులను తొలిగించి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు హాజరైన మంత్రి.. స్థిరాస్తి రంగం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చోటు చేసుకుంటుందని తెలిపారు.

Updated : 08 Mar 2024 17:00 IST

గత ప్రభుత్వం ధరణితో ఎంతో విధ్వంసం సృష్టించిందని.. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో చెప్పినట్లు రెవెన్యూ లొసుగులను తొలిగించి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన క్రెడాయ్ ప్రాపర్టీ షోకు హాజరైన మంత్రి.. స్థిరాస్తి రంగం బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చోటు చేసుకుంటుందని తెలిపారు.

Tags :

మరిన్ని