Roja: మంత్రి హోదాలో గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించడం నా అదృష్టం: రోజా
మంత్రి హోదాలో తిరుపతి తాతయ్య గుంట గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి రోజా (RK Roja) అన్నారు. గంగమ్మ జాతర నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆమె పట్టువస్త్రాలు సమర్పించారు. నగరంలోని తుడా కార్యాలయం నుంచి ర్యాలీగా అమ్మవారి గుడికి చేరుకున్న మంత్రికి అర్చకులు స్వాగతం పలికారు. రాష్ట్ర పండుగగా గంగమ్మ జాతరను ప్రభుత్వం ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.
Published : 14 May 2023 16:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?