Chandrababu Arrest: చంద్రబాబు కోసం రిషికేశ్లో ఎంపీ కేశినేని నాని పూజలు
తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మంచి జరగాలని కోరుతూ పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేశ్లో విజయవాడ ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) దంపతులు పూజలు నిర్వహించారు. చంద్రబాబు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తూ హోమం చేవారు. అనంతరం పవిత్ర గంగానది హారతిలో పాల్గొన్నారు. చంద్రబాబు కుటుంబానికి ధైర్యం కలగాలని ప్రార్థించినట్లు కేశినేని నాని తెలిపారు.
Published : 13 Sep 2023 13:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!