Andhra Politics: రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందనే కోర్టును ఆశ్రయించాం: రఘురామ

అప్పు చేయడం తప్పు కాదు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తప్పని పిటిషన్‌ వేశామని  ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దీనికి బదులుగా కోర్టు పార్లమెంటులో ప్రస్థావించవచ్చని సూచించిందని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందినే ఈ రకంగా వ్యవహరించాల్సి వచ్చిందని వివరించారు.

Published : 07 May 2022 13:16 IST

అప్పు చేయడం తప్పు కాదు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం తప్పని పిటిషన్‌ వేశామని  ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దీనికి బదులుగా కోర్టు పార్లమెంటులో ప్రస్థావించవచ్చని సూచించిందని తెలిపారు. రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందినే ఈ రకంగా వ్యవహరించాల్సి వచ్చిందని వివరించారు.

Tags :

మరిన్ని