Mukhesh Ambani: ఏపీలో సౌర విద్యుత్‌ రంగంలో రిలయన్స్‌ పెట్టుబడులు!

ఏపీలో తమ పెట్టుబడులు కొనసాగుతాయని.. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. సౌర విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెడుతున్నట్లు చెప్పిన ఆయన.. ఏపీ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.

Updated : 03 Mar 2023 16:28 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు