Mumbai Indians: ప్లే ఆఫ్స్కు ముంబయి.. ఆటగాళ్ల సంబరాలు చూశారా!
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)పై గెలిచి ఐపీఎల్ (IPL 2023) ప్లే ఆఫ్స్లో ముంబయి ఇండియన్స్ (MI) తన బెర్తు ఖరారు చేసుకుంది. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ.. వాంఖడే స్టేడియంలో ముంబయి టీమ్ ఆటగాళ్లు కలియదిరిగారు. తమ టీమ్ జెండాలను పట్టుకొని అభిమానులకు అభివాదం చేసుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
Published : 22 May 2023 13:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్