Mumbai Indians: ప్లే ఆఫ్స్కు ముంబయి.. ఆటగాళ్ల సంబరాలు చూశారా!
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)పై గెలిచి ఐపీఎల్ (IPL 2023) ప్లే ఆఫ్స్లో ముంబయి ఇండియన్స్ (MI) తన బెర్తు ఖరారు చేసుకుంది. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ.. వాంఖడే స్టేడియంలో ముంబయి టీమ్ ఆటగాళ్లు కలియదిరిగారు. తమ టీమ్ జెండాలను పట్టుకొని అభిమానులకు అభివాదం చేసుకుంటూ సంబరాలు చేసుకున్నారు.
Published : 22 May 2023 13:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Social Look: ‘ఫ్రెష్’ ఫీలింగ్తో ప్రగ్యా.. బ్రదర్కి అనుపమ విషెస్.. చీరలో అదితి, ఐశ్వర్య హొయలు
-
Rahul Gandhi: నా వ్యాఖ్యలను వక్రీకరించారు : రాహుల్
-
NDA: బిహార్లో ‘ఎన్డీయే’ సీట్ల పంపకం పూర్తి.. అధిక స్థానాల్లో భాజపా పోటీ
-
PM Modi: ‘మీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’.. పుతిన్కు ప్రధాని మోదీ విషెస్
-
MNP: మొబైల్ నంబర్ పోర్టింగ్కు కొత్త రూల్.. జులై 1 నుంచి అమల్లోకి
-
Chennai Super Kings: అన్నాడీఎంకేకు 80% విరాళాలు.. సీఎస్కే యాజమాన్యం నుంచే