Nara Lokesh: యువగళం ప్రభంజనానికి తాడేపల్లి ప్యాలెస్లో కడుపు మంట మొదలైంది: లోకేశ్
కడప జిల్లాలో యువగళం (Yuvagalam) ప్రభంజనానికి తాడేపల్లి ప్యాలెస్లో కడుపుమంట మొదలైందని నారా లోకేశ్ (Nara Lokesh) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చాటుగా కోడిగుడ్లు విసిరితే.. ఆ కడుపు మంట చల్లారదని చురకలు అంటించారు. కమలాపురం ఎమ్మెల్యే వెయ్యి ఎకరాల భూములు ఆక్రమించారని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. జగన్ హయాంలో దగాపడ్డ బడుగు, బలహీనవర్గాల ప్రజలను ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.
Updated : 06 Jun 2023 12:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!