Nara Lokesh: యువగళం ప్రభంజనానికి తాడేపల్లి ప్యాలెస్‌లో కడుపు మంట మొదలైంది: లోకేశ్‌

కడప జిల్లాలో యువగళం (Yuvagalam) ప్రభంజనానికి తాడేపల్లి ప్యాలెస్‌లో కడుపుమంట మొదలైందని నారా లోకేశ్ (Nara Lokesh) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చాటుగా కోడిగుడ్లు విసిరితే.. ఆ కడుపు మంట చల్లారదని చురకలు అంటించారు. కమలాపురం ఎమ్మెల్యే వెయ్యి ఎకరాల భూములు ఆక్రమించారని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. జగన్  హయాంలో దగాపడ్డ బడుగు, బలహీనవర్గాల ప్రజలను ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.

Updated : 06 Jun 2023 12:15 IST

కడప జిల్లాలో యువగళం (Yuvagalam) ప్రభంజనానికి తాడేపల్లి ప్యాలెస్‌లో కడుపుమంట మొదలైందని నారా లోకేశ్ (Nara Lokesh) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చాటుగా కోడిగుడ్లు విసిరితే.. ఆ కడుపు మంట చల్లారదని చురకలు అంటించారు. కమలాపురం ఎమ్మెల్యే వెయ్యి ఎకరాల భూములు ఆక్రమించారని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే.. జగన్  హయాంలో దగాపడ్డ బడుగు, బలహీనవర్గాల ప్రజలను ఆదుకుంటామని లోకేశ్ హామీ ఇచ్చారు.

Tags :

మరిన్ని