Ponguleti: భారాస పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు!: మంత్రి పొంగులేటి
ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈనెల 11వ తేదీన భద్రాద్రి రాముడి సన్నిధిలో ఇళ్ల స్థలం ఉన్నవారికి ముఖ్యమంత్రి రూ. 5లక్షల ఇస్తారని తెలిపారు. భారాస పదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేంలేదని విమర్శలు గుప్పించిన మంత్రి .. ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన ప్రతిమాటను నేరవేరుస్తామన్నారు.
Published : 05 Mar 2024 17:43 IST
Tags :