ODI World Cup 2023: భారత్‌- శ్రీలంక మ్యాచ్‌.. మైదానంలో సచిన్‌ సందడి

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భాగంగా.. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా టీమ్‌ఇండియా నేడు శ్రీలంకతో (IND vs SL) తలపడుతోంది. ఈ సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) మైదానంలో సందడి చేశారు. ఆటగాళ్లను కలిసి ఆల్ ది బెస్ట్‌ చెప్పాడు.

Published : 02 Nov 2023 16:22 IST

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భాగంగా.. ముంబయిలోని వాంఖడే మైదానం వేదికగా టీమ్‌ఇండియా నేడు శ్రీలంకతో (IND vs SL) తలపడుతోంది. ఈ సందర్భంగా క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) మైదానంలో సందడి చేశారు. ఆటగాళ్లను కలిసి ఆల్ ది బెస్ట్‌ చెప్పాడు.

Tags :

మరిన్ని