Saidharam Tej: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సాయిధరమ్‌ తేజ్‌

తిరుమల శ్రీవారిని సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 28 Nov 2023 15:22 IST

తిరుమల శ్రీవారిని సినీనటుడు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని