Sania Mirza: సానియా మీర్జాకు ఘన వీడ్కోలు.. ఎల్బీ స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచ్
ఇప్పటికే ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికిన సానియా మీర్జా(Sania Mirza).. ఎల్బీ స్టేడియంలో ఫేర్వెల్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలియజేసేందుకు స్టేడియంకు విచ్చేశారు. అభిమానుల కేరింతల నడుమ ఆమె టెన్నిస్ కోర్టులోకి అడుగుపెట్టింది. ఇంతకాలం తనకు మద్దతుగా నిలిచినందుకు ఆమె అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
Updated : 05 Mar 2023 14:33 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక