Sarkaru vaari paata: ఆయన చిరునవ్వే ఇక్కడిదాకా తీసుకొచ్చింది: పరశురామ్
మహేశ్బాబుకు కథ చెప్పినప్పుడు చాలా భయమేసిందని, సినిమా క్యారెక్టరైజేషన్ చెబుతుంటే ఐదు నిమిషాల తర్వాత బాబు ముఖంలో చిరునవ్వు కనిపించిందని దర్శకుడు పరశురామ్ అన్నారు. మహేశ్బాబు కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారువారి పాట. కీర్తి సురేశ్ కథానాయిక. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Published : 08 May 2022 16:44 IST
Tags :