Khammam: ‘మాస్టారూ మీరు వెళ్లొద్దు’.. బోరున విలపించిన విద్యార్థినులు..!
మాస్టారూ మీరు వెళ్లొద్దంటూ విద్యార్థినులు రోదించారు. ఖమ్మం జిల్లా కామేపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో డిప్యుటేషన్పై వచ్చిన నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే ఆయన కారేపల్లి మండలం రేలకాయలపల్లి ఆశ్రమ పాఠశాలకు బదిలీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న విద్యార్థినులు మాస్టారూ.. మీరు వెళ్లొద్దంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తన పట్ల విద్యార్థినులు చూపిస్తున్న అభిమానాన్ని చూసి భారమైన మనసుతో ఉపాధ్యాయుడు పాఠశాల నుంచి వెళ్లిపోయారు.
Updated : 06 Nov 2022 10:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?