Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్మించుకున్న దర్శకుడు గుణశేఖర్
‘శాకుంతలం’(Shaakuntalam) సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉందని.. ఈ మేరకు పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ దిగ్విజయంగా పూర్తయ్యాయని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. శనివారం కుటుంబసమేతంగా ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. కళలు, సంప్రదాయాలపై సీఎం కేసీఆర్కు ఉన్న అభిమానం, అభిరుచి, ప్రోత్సాహానికి యాదాద్రి ఆలయం నిదర్శనమని గుణశేఖర్ చెప్పారు.
Updated : 11 Mar 2023 16:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!