Yadadri: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్మించుకున్న దర్శకుడు గుణశేఖర్

‘శాకుంతలం’(Shaakuntalam) సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉందని.. ఈ మేరకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులన్నీ దిగ్విజయంగా పూర్తయ్యాయని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. శనివారం కుటుంబసమేతంగా ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. కళలు, సంప్రదాయాలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న అభిమానం, అభిరుచి, ప్రోత్సాహానికి యాదాద్రి ఆలయం నిదర్శనమని గుణశేఖర్ చెప్పారు. 

Updated : 11 Mar 2023 16:07 IST

‘శాకుంతలం’(Shaakuntalam) సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధంగా ఉందని.. ఈ మేరకు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులన్నీ దిగ్విజయంగా పూర్తయ్యాయని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. శనివారం కుటుంబసమేతంగా ఆయన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. కళలు, సంప్రదాయాలపై సీఎం కేసీఆర్‌కు ఉన్న అభిమానం, అభిరుచి, ప్రోత్సాహానికి యాదాద్రి ఆలయం నిదర్శనమని గుణశేఖర్ చెప్పారు. 

Tags :

మరిన్ని