Shaakuntalam: ‘శాకుంతలం’ టీమ్ ప్రెస్మీట్
గుణశేఖర్ (Gunasekhar) దర్శకత్వంలో సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘శాకుంతలం (Shaakuntalam)’. ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘శాకుంతలం’ టీమ్ ప్రెస్మీట్ను ఏర్పాటు చేసింది.
Updated : 10 Apr 2023 19:36 IST
Tags :