Sharwanand: తిరుమల శ్రీవారి సేవలో శర్వానంద్ దంపతులు
తిరుమల శ్రీవారిని సినీ నటుడు శర్వానంద్ (Sharwanand) దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేకం సేవలో పాల్గొన్న వారు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు.. ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Published : 16 Jun 2023 16:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!