Sharwanand: తిరుమల శ్రీవారి సేవలో శర్వానంద్‌ దంపతులు

తిరుమల శ్రీవారిని సినీ నటుడు శర్వానంద్ (Sharwanand) దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేకం సేవలో పాల్గొన్న వారు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు.. ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Published : 16 Jun 2023 16:32 IST

తిరుమల శ్రీవారిని సినీ నటుడు శర్వానంద్ (Sharwanand) దంపతులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం శ్రీవారి అభిషేకం సేవలో పాల్గొన్న వారు.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు.. ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Tags :

మరిన్ని