Devotion: కోరిన కోర్కెలు తీర్చే కొత్తగట్టు మత్స్యగిరీంద్ర స్వామి

సజ్జన సంరక్షణ, దుర్జన సంహరణ కోసం దశావతారాల్ని దాల్చాడు విష్ణుమూర్తి. ఆ అవతారాల పరంపరలో మత్స్యావతారం మొదటిది. మత్స్యావతారంతో స్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రాలు అత్యంత అరుదు. తెలంగాణలో ఏకైక మత్స్యావతార వేదనారాయణ స్వామి ఆలయం కరీంనగర్‌ జిల్లా కొత్తగట్టు క్షేత్రంలో ఉంది. ఆ ఆలయ విశేషాలు మీకోసం. 

Published : 21 Jul 2022 10:22 IST

సజ్జన సంరక్షణ, దుర్జన సంహరణ కోసం దశావతారాల్ని దాల్చాడు విష్ణుమూర్తి. ఆ అవతారాల పరంపరలో మత్స్యావతారం మొదటిది. మత్స్యావతారంతో స్వామి స్వయంభువుగా వెలిసిన క్షేత్రాలు అత్యంత అరుదు. తెలంగాణలో ఏకైక మత్స్యావతార వేదనారాయణ స్వామి ఆలయం కరీంనగర్‌ జిల్లా కొత్తగట్టు క్షేత్రంలో ఉంది. ఆ ఆలయ విశేషాలు మీకోసం. 

Tags :

మరిన్ని