SSMB28: మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ కొత్త చిత్రం ప్రారంభం..

మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాను 2023 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక.

Published : 12 Sep 2022 19:13 IST

మహేశ్‌బాబు - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త చిత్రం ఎట్టకేలకు పట్టాలెక్కింది. ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించినట్లు చిత్ర బృందం ఓ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమాను 2023 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత మహేష్‌ - త్రివిక్రమ్‌ కలయికలో రూపొందుతున్న తాజా చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. పూజాహెగ్డే కథానాయిక.

Tags :

మరిన్ని