Supreme Court: అప్పటివరకు కేసులు నమోదు చేయవద్దు: సుప్రీం కోర్టు

వలస పాలకుల నాటి రాజద్రోహం చట్టం సెక్షన్ 124ఏ పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. దేశ ద్రోహ చట్టాన్ని సమీక్షించే వరకూ ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

Published : 11 May 2022 17:06 IST

వలస పాలకుల నాటి రాజద్రోహం చట్టం సెక్షన్ 124ఏ పై సుప్రీంకోర్టు చరిత్రాత్మక ఆదేశాలు జారీ చేసింది. దేశ ద్రోహ చట్టాన్ని సమీక్షించే వరకూ ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది.

Tags :

మరిన్ని