Atchannaidu: ‘జగన్ రెడ్డి హామీల అమలులో 85శాతం ఫెయిల్’ పుస్తకం ఆవిష్కరణ
నాలుగున్నరేళ్లలో వైకాపా (YSRCP) ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పు చేసిందని తెదేపా (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ఆరోపించారు. ‘జగన్ రెడ్డి హామీల అమలులో 85శాతం ఫెయిల్’ పుస్తకాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపా సీనియర్ నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడారు.
Published : 28 Dec 2023 17:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..
-
TS ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్