Kesineni Nani: అవినీతి మరకంటని వ్యక్తి చంద్రబాబు: ఎంపీ కేశినేని నాని

దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఒకరని ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) అన్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదని చెప్పారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని.. దానికి ఆయనే సమాధానమిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో తాను తెదేపా నుంచే లోక్‌సభకు పోటీ చేస్తానని కేశినేని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచి మూడోసారీ పార్లమెంట్‌కు వెళ్తానని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. 

Published : 08 Sep 2023 14:02 IST

దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఒకరని ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) అన్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదని చెప్పారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని.. దానికి ఆయనే సమాధానమిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో తాను తెదేపా నుంచే లోక్‌సభకు పోటీ చేస్తానని కేశినేని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచి మూడోసారీ పార్లమెంట్‌కు వెళ్తానని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. 

Tags :

మరిన్ని