Kesineni Nani: అవినీతి మరకంటని వ్యక్తి చంద్రబాబు: ఎంపీ కేశినేని నాని
దేశంలో నిజాయతీ ఉన్న కొద్దిమంది నేతల్లో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఒకరని ఎంపీ కేశినేని నాని (Kesineni Nani) అన్నారు. ఆయన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి మచ్చ లేదని చెప్పారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వడం సాధారణ విషయమని.. దానికి ఆయనే సమాధానమిస్తారన్నారు. రానున్న ఎన్నికల్లో తాను తెదేపా నుంచే లోక్సభకు పోటీ చేస్తానని కేశినేని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచి మూడోసారీ పార్లమెంట్కు వెళ్తానని కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు.
Published : 08 Sep 2023 14:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!