Andhra News: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై భగ్గుమన్న తెదేపా.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు

పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ  రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసనలు చేపట్టింది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారం లోకి వచ్చిన జగన్ విచక్షణ లేకుండా ధరలు పెంచుకుంటూ పోతున్నారని తెలుగుదేశం నేత దేవినేని ఉమ మండిపడ్డారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి ఆయన మైలవరంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Published : 02 Jul 2022 13:36 IST

పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ  రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నిరసనలు చేపట్టింది. ఒక్క ఛాన్స్ అంటూ అధికారం లోకి వచ్చిన జగన్ విచక్షణ లేకుండా ధరలు పెంచుకుంటూ పోతున్నారని తెలుగుదేశం నేత దేవినేని ఉమ మండిపడ్డారు. రాష్ట్రాన్ని అంధకారంలోకి నెడుతున్నారని ధ్వజమెత్తారు. ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా కార్యకర్తలతో కలిసి ఆయన మైలవరంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Tags :

మరిన్ని